రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
తొలిరోజే 4 లక్షల మంది సభ్యత్వం
12 Sep 2017 11:20 AM
అమరావతిః వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. ఊరువాడ ప్రజలంతా వైయస్ఆర్ కుటుంబంతో మమేకమవుతున్నారు. తొలిరోజే 4 లక్షల మందికి పార్టీ సభ్యత్వం వచ్చింది. వైయస్సార్సీపీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి చంద్రబాబు సర్కార్ వైఫల్యాలను వివరిస్తున్నారు. వైయస్ఆర్ సువర్ణయుగాన్ని గుర్తు చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే అమలు చేయనున్న నవరత్నాల్లాంటి పథకాల గురించి ప్రజలకు తెలియజేశారు.
డిజిటల్ రిజిస్ట్రేషన్: http://www.ysrkutumbam.com/