మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
బాబుకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు
01 Apr 2016 2:00 PM
హైదరాబాద్ః రాష్ట్రంలో దోచుకున్న సొమ్ముతో చంద్రబాబు, లోకేష్ లు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి పార్టీ కండువాలు కప్పుతున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయారని...టీడీపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుందని అంబటి రాంబాబు అన్నారు. ప్రజల గొంతుక అయిన ప్రతిపక్షం గొంతు నొక్కుతూ చంద్రబాబు నిర్వీర్యం చేయాలని కుట్ర పన్నుతున్నారని ఫైరయ్యారు. బాబు అనైతిక చర్యలను, అక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని..తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.