పులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసా
ప్రజలంతా వైయస్ జగన్ వెంటే
08 Aug 2017 3:51 PM
నంద్యాల: చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలంతా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి వెంటే ఉన్నారని ఎంపీ మిథున్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డితో కలిసి ఆయన నంద్యాలలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్రాన్ని గాలికొదిలేసి కొన్ని వేలమంది ఇంటలిజెన్స్ అధికారులను నంద్యాలలో వేశారన్నారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని, కచ్చితంగా చంద్రబాబుకు గుణపాఠం చెబుతారన్నారు. స్థానికంగా ఏ నాయకుడు బలంగా ఉన్నారో వారిని కొనుగోలు చేసేందుకు ఇంటలిజెన్స్ అధికారులు పనిచేస్తున్నారని, వ్యవస్థనే భ్రష్టుపట్టించే కార్యక్రమం చేస్తున్న చంద్రబాబుపై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఎన్నికలు న్యాయబద్ధంగా జరిగితే వైయస్ఆర్ సీపీకి భారీ మెజార్టీ వస్తుందన్నారు.