చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
కాసేపట్లో వీఎన్పల్లిలో ముఖాముఖి
08 Nov 2017 11:49 AM
వైయస్ఆర్ జిల్లా: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్ జగన్ ప్రజాసంకల్పయాత్రకు ప్రజలు నీరాజనం పడుతున్నారు. నీలతిమ్మాయపల్లిలో పార్టీ జెండాను ఆవిష్కరించిన వైయస్ జగన్ పాలగిరి జంక్షన్ మీదుగా వీఎన్పల్లి చేరుకున్నారు. కాసేపట్లో వీఎన్పల్లి ప్రజలతో జననేత ముఖాముఖి కానున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకొని, ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఎండగట్టనున్నారు.