కాసేపట్లో వీఎన్‌పల్లిలో ముఖాముఖి

వైయస్‌ఆర్‌ జిల్లా: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్రకు ప్రజలు నీరాజనం పడుతున్నారు. నీలతిమ్మాయపల్లిలో పార్టీ జెండాను ఆవిష్కరించిన వైయస్‌ జగన్‌ పాలగిరి జంక్షన్‌ మీదుగా వీఎన్‌పల్లి చేరుకున్నారు. కాసేపట్లో వీఎన్‌పల్లి ప్రజలతో జననేత ముఖాముఖి కానున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకొని, ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఎండగట్టనున్నారు. 
Back to Top