కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
చంద్రబాబు సైకోనో.. కాదో ప్రజలకే తెలుసు
24 Mar 2015 4:52 PM
హైదరాబాద్: శాసనసభలో విద్యుత్ ఛార్జీల పెంపుపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఛార్జీల పెంపుపై వైఎస్ జగన్ మాట్లాడుతుండగా అధికార పక్ష సభ్యులు అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ 'చంద్రబాబు సైకోనో...నేను సైకోనో మీ మనస్సాక్షిని అడిగండి. మీ గుండెలపై చేతులు వేసుకుని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే మీకే అర్థం అవుతుంది. ఎవరు కళ్లు పెద్ద పెద్దవి చేసుకుని భయపెడతారో అందరికీ తెలుసు' అన్నారు.