ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మ
బాబూ.. ప్రజలు డ్రైనేజీ నీరు తాగుతున్నారు
01 Jun 2018 1:31 PM
పశ్చిమ గోదావరి: డ్రైనేజీ నీరు తాగుతున్నామని పెంకులపాడు గ్రామానికి చెందిన ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. తాగడానికి మంచినీరు లేవని, గ్రామస్తులు తాగే నీటిని ఓ బాటిల్లో తీసుకువచ్చి జననేతకు చూపించింది. ఈ మేరకు వైయస్ జగన్ మాట్లాడుతూ.. అయ్యా.. చంద్రబాబు నాయుడు బాటిల్లో ఉన్నది చెరుకు రసం కాదు.. గ్రామస్తులు తాగేనీరు. కనీసం ప్రజలకు తాగునీరు కూడా అందించలేరా..? అని ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కలుషిత నీరు తాగుతున్నామని ఇప్పటికే అనేక మంది మహిళలు వేర్వేరు గ్రామాల నుంచి వచ్చి ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.