సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
ఓ మంచి నాయకుడిని కోల్పోయాం
25 Oct 2017 6:33 PM
పలమనేరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ మంచి నాయకున్ని కోల్పోయిందని, నీళ్లకుంట మణి మృతి పార్టీకి తీరని లోటు అని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ సమీపంలోని నీళ్ళకుంటకు వెళ్లిన పెద్దిరెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్డెడ్తో మృతిచెందిన 14వ వార్డు కౌన్సిలర్ శాంతమ్మ భర్త నీళ్ళకుంట మణి(50) మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కౌన్సిలర్ శాంతమ్మకు దైర్యం చెప్పారు.