రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
రైతు ఆత్మహత్యలకు చంద్రబాబు విధానాలే కారణం..!
21 Jul 2015 10:20 PM
తిరుపతి) ప్రభుత్వ విధానాల కారణంగానే రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి ఆరోపించారు. తిరుమల లో శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆయన దర్శించుకొన్నారు. ఎన్నికల్లో రుణ మాఫీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఆ హామీని తుంగలోకి తొక్కారని ఆయన విమర్శించారు. ఎన్నికల్లో అనంతపురం జిల్లా ప్రజలు తెలుగుదేశాన్ని బాగా ఆదరించారని, కానీ అక్కడ ప్రజల్ని కూడా టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన అన్నారు. అనంతపురం సహా ఇతర జిల్లాల్లోని రైతులకు భరోసా కల్పించేందుకే పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర చేపట్టారని రామచంద్రారెడ్డి అన్నారు.