మూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్
పథకాల కేటాయింపులో ప్రభుత్వ పక్షపాతం
05 Jan 2013 2:42 PM
హైదరాబాద్:
వైయస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్యేలు కె. శ్రీనివాసులు, అమర్నాధరెడ్డి ఆరోపించారు. శనివారం ఉదయం వారు ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిని కలిశారు. అనంతరం పక్షపాతంగా వ్యవహరిస్తోందన్నారు. ఆరోగ్యశ్రీ, తదితర పథకాల అమలులో తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజవర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు.