పథకాల కేటాయింపులో ప్రభుత్వ పక్షపాతం

హైదరాబాద్:

వైయస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్యేలు కె. శ్రీనివాసులు, అమర్నాధరెడ్డి ఆరోపించారు. శనివారం ఉదయం వారు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని కలిశారు. అనంతరం పక్షపాతంగా వ్యవహరిస్తోందన్నారు. ఆరోగ్యశ్రీ, తదితర పథకాల అమలులో తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజవర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు.

తాజా వీడియోలు

Back to Top