నూతన పార్టీ కార్యాలయం ప్రారంభం

విశాఖపట్నం: పెందుర్తి నియోజకవర్గంలో  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభమైంది. నియోజకవర్గ సమన్వయకర్త అన్నమరెడ్డి అదీప్‌రాజ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని విశాఖపట్నం వైయస్‌ఆర్‌ సీపీ అధ్యక్షులు గుడివాడ అమర్‌నాథ్‌రెడ్డి హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top