అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలా
అధికార ప్రతినిధులుగా పైలా, రాజశేఖర్ లు
13 Oct 2017 11:38 AM
హైదరాబాద్ః పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, ఈ క్రింది పేర్కొన్న నాయకులను ఆయా పదవులలో నియమించడమైనది.
విజయవాడకు చెందిన పైలా సోమినాయుడు, ఒంగోలుకు చెందిన కాకుమాను రాజశేఖర్ లు రాష్ట్ర అధికార ప్రతినిధులుగా నియమితులయ్యారు. చిత్తూరు జిల్లా పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వి.ఖాదర్ భాషా రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులుగా నియమితులయ్యారు.