వైయస్ జగన్ తో పార్టీ నేతలు

హైదరాబాద్ః  అధ్యక్షులు వైయస్ జగన్ తో పార్టీ నేతలు లోటస్ పాండ్ లో ఆత్మీయ సమావేశమయ్యారు. హిందూపురం పార్లమెంట్ ఇంఛార్జ్ డి. శ్రీధ‌ర్ రెడ్డి, తదితర నేతలు వైయస్ జగన్ ను పార్టీ కార్యాలయంలో కలుసుకున్నారు. వివిధ అంశాలపై చర్చించారు.  



Back to Top