కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
శేషుబాబు నియామకం పట్ల హర్షం
10 Feb 2017 6:06 PM
తూర్పుపాలెం(పోడూరు): వైయస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎమ్మెల్సీ మేకా శేషుబాబును నియమించడం పట్ల తూర్పుపాలెం గ్రామానికి చెందిన పలువురు వైయస్ఆర్ సీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్న శేషుబాబుకు పార్టీలో మరింత భాద్యతాయుతమైన పదవిని ఇవ్వడం మంచి పరిణామమని మండల బీసీసెల్ అధ్యక్షుడు గుబ్బల వీరబ్రహ్మం పేర్కొన్నారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు కడలి త్రిమూర్తులు, పెచ్చెట్టి వనమయ్య, గొట్టుముక్కల ఏసురత్నం, ఇర్రింకి శ్రీను తదితరులు శేషుబాబు నియామకం పట్ల హర్షం తెలిపినవారిలో ఉన్నారు.