రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
విజయవాడ సమావేశం ఏర్పాట్ల పరిశీలన
12 Jun 2016 2:01 PM
విజయవాడ: ఎల్లుండి మంగళవారం నాడు వైయస్సార్సీపీ రాష్ట్ర విస్త్రతస్థాయి సమావేశానికి సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ ఏర్పాట్లను పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఆదివారం పరిశీలించారు. ఈ నెల 14న విజయవాడ ఏ వన్ కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర కమిటీ సమావేశం జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్ల పనులను ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రక్షణ నిధితో పాటు పార్టీ నేతలు పార్థసారధి, తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి పలువురు నేతలు స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి మాట్లాడుతూ..టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో వెయ్యి అబద్ధాలు చెప్పిందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీను చంద్రబాబు సర్కార్ నెరవేర్చలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.