పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
వైయస్సార్ కాంగ్రెస్ నేత కుటుంబానికి పరామర్శ
26 Jun 2017 6:06 PM
పోరంకి (పెనమలూరు)ః పోరంకి గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ నాయకుడు ఇటీవల మృతి చెందటంతో ఆయన కుటుంబాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలుసుపార్థసారధి సోమవారం పరామర్శించారు. గ్రామంలో సుగాలీకాలనీకి చెందిన దరావత్ హరిసింగ్నాయక్ (70) అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుటుంబాన్ని పార్థసారధి పరామర్శించి నేతకు నావాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కిలారుశ్రీను,కొఠారిశ్రీనివాసరావు, వేణు,వాసునాయక్, అంకెం రాజేష్,వై.దానం, దుర్గారావు పలువురు పాల్గొన్నారు.