రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
అవన్నీ ప్రభుత్వ హత్యలే..!
16 Jul 2015 8:10 PM
హైదరాబాద్) పుష్కరాల మరణాలన్ని
ప్రభుత్వ హత్యలేఅని మాజీమంత్రి పార్థ
సారధి సూత్రీకరించారు.
ఈ మరణాల్ని
పోలీసులు అనుమానాస్పద మరణాలుగా నమోదు చేయటంపై
ఆయన అభ్యంతరం
తెలిపారు. ఏవిధంగా ఈ నిర్ణయం
తీసుకొన్నారని ఆయన
ప్రశ్నించారు. పార్టీ కార్యాలయంలో ఆయన
మీడియాతో మా్ట్లాడారు. డీజీపీ పూర్తిగా చంద్రబాబు కి
కొమ్ము కాస్తున్నారని ఆయన
అన్నారు. కలెక్టర్
ఇచ్చిన ప్రాథమిక నివేదికలో కూడా ఎక్కడా అనుమానాస్పద
మరణాలు అని
లేదని వివరించారు.
చంద్రబాబు నిర్వాకం వల్లనే ఈ
దారుణం జరిగిందని
చెప్పారు.