అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన పేర్నినాని
26 Jun 2017 6:04 PM
మచిలీపట్నం టౌన్ :పట్టణంలో పవిత్ర రంజాన్ వేడుకలను జరుపుకుంటున్న ముస్లింలకు మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య(నాని) సోమవారం శుభాకాంక్షలు తెలిపారు. పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్దాదా, 29వ వార్డు కౌన్సిలర్ మీర్ అస్గర్అలీ నివాసాలకు వెళ్లి వారి కుటుంబ సభ్యులకు కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు లంకా సూరిబాబు, మేకల సుబ్బన్న, మట్టా తులసి, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ సమ్మెట సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.