చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం
29 Jan 2017 11:06 AM
హైదరాబాద్ః వైయస్సార్సీపీ కార్యాలయంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. అధ్యక్షులు వైయస్ జగన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి ఎంపీలు హాజరయ్యారు. ఉభయసభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వైయస్ జగన్ ఎంపీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రానికి హోదానే ప్రధాన ఎంజెడాగా సమావేశం సాగుతోంది. హోదాతో పాటు విభజన చట్టంలోని హామీల కోసం పార్లమెంట్ లో లేవనెత్తనున్నారు.