కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
పాముల రాజేశ్వరీదేవి వైయస్ఆర్సీపీలో చేరిక
22 Apr 2017 11:36 AM
హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి.
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్
లోటస్పాండ్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో రాజేశ్వరీదేవి తన అనుచరవర్గంతో
కలిసి పార్టీలో చేరారు. ఆమెను వైయస్ జగన్ సాదరంగా పార్టీలోకి
ఆహ్వానించారు. పి.గన్నవరం నియోజకవర్గం నుంచి రాజేశ్వరీదేవి రెండు సార్లు
ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే.