రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
పాకిస్తాన్ ద్వంద్వ నీతిని వీడాలి
10 Mar 2017 5:11 PM
న్యూ ఢిల్లీ: పాకిస్తాన్ దేశం ద్వంద నీతిని మానుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి సూచించారు. శుక్రవారం రాజ్యసభలో ఆయన పాక్, జమ్ము–కశ్మీర్ అంశాలపై మాట్లాడారు. పాకిస్తాన్ ఉగ్రదేశమని ప్రపంచ దేశాలు ప్రకటించాయని గుర్తు చేశారు. పాకిస్తాన్పై భారత్ అప్రకటిత యుద్ధం చేస్తోందని చెప్పారు. సింధు నది జలాలు 80 శాతం పాకిస్తాన్ వాడుకుంటోందన్నారు. పాకిస్తాన్ వ్యవహార శైలిలో మార్పు వచ్చింది కాబట్టి..ఇండియా తీరులో కూడా మార్పు రావాలని విజయసాయిరెడ్డి కోరారు.