వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
యలమంచిలి నియోజకవర్గంలోకి పాదయాత్ర
23 Aug 2018 11:30 AM
వైయస్ జగన్ను కలిసిన చోడవాడ రైతులు,ఎన్ఎంలు
పలువురు కాంగ్రెస్ నేతలు వైయస్ ఆర్ సీపీలో చేరిక
యలమంచిలి నియోజకవర్గంలో ప్రవేశించిన ప్రజాసంకల్పయాత్ర లో వేలాది మంది అడుగులో అడుగేస్తూ జగన్తో సాగుతున్నారు. వారాహ నది మీదగా నియోజకర్గంలోకి అడుగుపెట్టారు. టంగుటూరి ప్రకాశం జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళర్పించి విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకర్గం ఎస్.రాయవరం మండలం దార్లపూడి నుంచి పాదయాత్ర ప్రారంభించారు. పోలవరం ఎడమకాల్వ మరమ్మతు పనులు పూర్తిచేయాలని చోడవాడ రైతులు జగన్ను కోరారు. తమ ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని ఎఎన్ఎంలు విన్నవించుకున్నారు. పలువురు కాంగ్రెస్నేతలు వైయస్ జగన్ సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్లోకి చేరారు.