రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
అసెంబ్లీ కమిటీహాల్లో బుగ్గన అధ్యక్షతన పీఏసీ సమావేశం
01 Jul 2016 3:34 PM
హైదరాబాద్ః అసెంబ్లీ కమిటీ హాల్లో ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశమైంది. పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ అధ్యక్షతన కమిటీ సమావేశమైంది. పలు ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సౌకర్యాలకు సంబంధించిన అంశాలపై పీఏసీ అధికారులకు సూచనలు చేసింది. వైద్య ఆరోగ్య శాఖకు చెందిన పలు అంశాలను పీఏసీ పరిశీలించింది. అధికారుల నిర్లక్ష్యంతో పలు పథకాలకు కేంద్ర నిధులు రాలేదని పీఏసీ ఆక్షేపించింది. జనరిక్ మందులను ఎందుకు ప్రోత్సహించలేదని అధికారులను ప్రశ్నించింది.