మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
పార్టీలోకి 10 వేల మంది టిడిపి కార్యకర్తలు
28 Apr 2013 11:52 AM
బలిజిపేట (విజయనగరం జిల్లా): బలిజిపేట మండలంలోని 20 పంచాయతీల నుంచి 10 వేల మందికి పైగా టిడిపి నాయకులు, కార్యకర్తలు శనివారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ ఎంపిపి సంభాన సత్యంనాయుడు, టిడిపి మండల అధ్యక్షుడు పెనుమత్స సత్యనారాయణరాజుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, విజయనగరం జిల్లా పార్టీ కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు, ఉత్తరాంధ్ర సమన్వయకర్త సుజయ్ కృష్ణ రంగారావు పార్టీ కండువాలు వేసి స్వాగతం పలికారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి పాదయాత్ర ముగింపు సభ విశాఖలో జరుగుతున్న తరుణంలోనే వీరంతా వైయస్ఆర్ కాంగ్రెస్లో చేరడం గమనార్హం.