మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
పాలమూరులో వైయస్ఆర్ కాంగ్రెస్ రైతు పోరు దీక్ష
21 Apr 2013 1:27 PM
మహబూబ్నగర్, 21 ఏప్రిల్ 2013: పాలమూరు జిల్లాను కరవు ప్రాంతంగా ప్రకటించాలంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారంనాడు 30 గంటల 'రైతు పోరు దీక్ష' ప్రారంభమైంది. ఈ దీక్షలో పార్టీ జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి, కేంద్ర పాలక మండలి సభ్యురాలు బాలమణెమ్మ, సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాలమూరు జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించి రైతన్నలను ఆదుకోవాలని ఈ సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.