భయపడొద్దమ్మా.. నేనున్నా..అభిమానం.. ఆకాశమంత 17వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు
ఉల్లి రైతులకు భరోసా
26 Nov 2017 12:57 PM
ఎర్రగుడి సమీపంలో ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డిని స్థానిక ఉల్లి రైతులు కలుసుకున్నారు. జననేతకు తమ చేలల్లోని ఉల్లి పంటను చూపించి ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ లో గిట్టుబాటు ధరలు లభించడం లేదనీ, దళారీలకు అడ్డుకట్ట వేసేవారే కరువయ్యారని వారు తమ సమస్యలను వివరించారు. వారి సమస్యల పరిష్కారంలో చొరవ చూపుతానంటూ ఈసందర్భంగా జగన్ భరోసా ఇచ్చారు.