వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
రాజమండ్రి పుష్కర ఘాట్లో భక్తుడి మృతి
24 Feb 2017 8:55 PM
తూర్పు గోదావరి: మహా శివరాత్రి పర్వదినం రోజు రాజమండ్రి పుష్కర ఘాట్లో అపశృతి చోటు చేసుకుంది. పుష్కర ఘాట్లో పుణ్య స్నానం చేస్తున్న రాంబాబు అనే భక్తుడికిS విద్యుత్వైర్లు తగలడంతో షాక్కు గురై మృత్యువాత పడ్డారు. దీంతో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు.పార్టీ నాయకులు జక్కంపుడి రాజా, కందుల దుర్గేష్, రౌతు సూర్యప్రకాశ్రావు, షర్మిలారెడ్డితో పాటు పలువురు పార్టీ నేతలు హైవేను దిగ్భందించారు. రంగంలోకి దిగిన పోలీసులు వైయస్ఆర్సీపీ నేతలను అరెస్టు చేయడంతో తీవ్ర ఉధ్రిక్తత నెలకొంది. అధికారుల నిర్లక్ష్యంతోనే నిండు ప్రాణం బలైందని, ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని వైయస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు.