మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
ప్యాకేజీలతో సీమాంధ్రుల మనోభావాలను కొనలేరు
11 Aug 2013 4:42 PM
హైదరాబాద్, 11 ఆగస్టు 2013 :
ప్యాకేజీలు ఇచ్చి సమైక్యవాదుల మనోభావాలను కొనలేరని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రవీణ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని ఎపిఎన్జీవో భవనంలో ఆదివానం ఏర్పాటు చేసిన సమైక్యవాదుల సమ్మేళనంలో ప్రవీణ్కుమార్రెడ్డి పాల్గొన్నారు. ఈ సమ్మేళనంలో ప్రవీణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ... హైదరాబాద్ నుంచి సీమాంధ్రులను మెడ పట్టి బయటకు నెట్టే పరిస్థితులు నెలకొన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తీరు తీవ్ర అశాంతికి దారి తీస్తుందని హెచ్చరించారు. వేర్పాటు ఉద్యమాలను అణిచివేయాలని ప్రవీణ్కుమార్రెడ్డి సూచించారు.