బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
నేడు అవిశ్వాసతీర్మానం నోటీసు
23 Dec 2015 9:36 AM
హైదరాబాద్) శాసనసభలో స్పీకర్ పక్షపాత వైఖరికి
నిరసనగా నేడు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సభ్యులు అవిశ్వాస తీర్మానం నోటీసు
ఇవ్వనున్నారు. ఇందుకు గాను నిన్న జరిగిన వైఎస్సార్సీఎల్పీ సమావేశంలో ఏకగ్రీవంగా
తీర్మానం చేయటం జరిగింది. పార్టీ అధ్యక్షులు, శాసనసభ పక్ష నాయకుడు వైఎస్ జగన్
అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. ఇందుకు అనుగుణంగా శాసనసభ కార్యదర్శి కి ఈ మేరకు నోటీసు
అందచేయనున్నారు. రాజ్యాంగం, అసెంబ్లీ నియమావళి
ప్రకారం నోటీసు అందిన తర్వాత అవిశ్వాస తీర్మానం మీద చర్చ కోసం సమావేశాలు ఏర్పాటు
చేయాల్సిన అవసరం ఉంది.