చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
దళితులకు రక్షణ లేదు
22 Jan 2018 1:18 PM
చిత్తూరు: తెలుగుదేశం పాలనలో దళితులకు రక్షణ లేదనీ, దాడులు పెరిగిపోయాయని పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ అన్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా శ్రీకాళహస్తి లో నిర్వహించిన ఎస్సీ ల ఆత్మీయసదస్సులో ఆయన మాట్లాడారు. పెరుగుతున్న అసమానతలు దళితుల జీవితాన్ని భారం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితే దళితుల జీవితాలను నవరత్నాలతో నింపుతారన్నారు. 45 ఏళ్లకే ఫించన్ ప్రకటించడం స్వాగతనీయమని 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అని చేసిన ప్రకటన ఎస్సీ ల కుటుంబాల్లో వెలుగులు నింపుతుందన్నారు. అలాగే ఎస్సీల జీవనోపాథి కోసం వ్యవసాయ భూములు కేటాయించాలని, చదువుకున్న యువత అందరికీ ఉద్యోగావకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.