కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
పుష్కరం దాటినా.. ఇల్లు ఇవ్వలేదు
22 Jul 2018 2:05 PM
తూర్పుగోదావరి: పుష్కరకాలం దాటిపోయినా దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి తనకు మంజూరు చేసిన ఇల్లును ఇప్పటి వరకు ఇవ్వలేదని రమణయ్యపేటకు చెందిన పర్వీన్ వైయస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తన గోడు వెల్లబోసుకుంది. పెద్దాపురంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైయస్ జగన్మోహన్రెడ్డిని పర్వీన్ కలిశారు. ఈ మేరకు తన సమస్యను జననేతకు వివరించారు. 2006లో తనకు రాజీవ్గృహకల్ప కింద వైయస్ఆర్ ఇల్లు మంజూరు చేశారన్నారు. ఇప్పటికీ లోన్ కట్ అవుతుంది కానీ ఇల్లు మాత్రం ఇవ్వలేదన్నారు. టీడీపీ ప్రభుత్వం తనపై వివక్ష చూపుతుందన్నారు. 12 సంవత్సరాలుగా ఇప్పటికీ రూ. 10 లక్షలు కట్టానని, ఇల్లు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని జననేతకు వివరించారు.