పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదు
ఆరో సారి అవిశ్వాస తీర్మానం నోటీసు
22 Mar 2018 12:37 PM
ఢిల్లీ: ప్రత్యేక హోదాపై లోక్సభలో చర్చ జరిగే వరకు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇస్తూనే ఉంటామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రత్యేక హోదాపై చర్చ జరిగేందుకు వరుసగా ఐదు రోజుల పాటు వైయస్ఆర్ సీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూనే ఉంది. కాగా సభ ఆర్డర్లో లేనందున ఓటింగ్ జరగడం లేదని స్పీకర్ దాటవేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో గురువారం కూడా ఆరోసారి వైయస్ఆర్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అవిశ్వాస నోటీసులు లోక్సభ సెక్రటరీకి అందజేశారు. శుక్రవారం నాటి సభా కార్యక్రమాల అజెండాలో అవిశ్వాస తీర్మానాన్ని పొందుపరచాలని ఆయన విజ్ఞప్తి చేశారు.