జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
కేంద్రంపై మళ్లీ అవిశ్వాస నోటీసు
19 Mar 2018 1:13 PM
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చింది. లోక్సభ సెక్రటరీ జనరల్కు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నోలీసులు అందజేశారు. ప్రత్యేక హోదాపై లోక్సభలో చర్చ జరిగే వరకు వదిలిపెట్టమని, చర్చ జరిగే వరకు నోటీసులు ఇస్తూ ఉంటామన్నారు. చర్చ జరిగితేనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయన్నారు. ఏపీకి న్యాయం జరగాలనేదే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తపన అన్నారు.