వైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులు
ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం నోటీసు
10 Mar 2016 9:14 AM
హైదరాబాద్) రాష్ట్ర ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. ఈ మేరకు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఏపీ అసెంబ్లీ కార్యదర్శిని కలసి నోటీసులు అందజేశారు. రూల్ నెం. 75 కింద ఈ నోటీసు అందచేశారు. ఆ తర్వాత మీడియా పాయింట్ వద్ద వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైనందుకు నిరసనగా నోటీసులు అందజేసినట్టు చెప్పారు. రాజధాని భూ దందాలు, అవినీతి కుంభకోణాల రీత్యా ప్రజలు ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కోల్పోయారని వివరించారు.