వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వైయస్సార్సీపీలోకి భారీ చేరికలు
13 Oct 2016 4:11 PM
ప్రత్తిపాడు(రౌతుపాలెం): తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం
రౌతుపాలెం గ్రామానికి చెందిన 50 మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో కందా రాజా, ప్రకాష్, సతీష్, నారాయణ, సత్తిబాబు, నాగసూరి, పెదకాపు, నానీ, ఉమ్మడి రాంబాబు తదితరులు వైయస్సార్
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ పర్వత శ్రీపూర్ణ చంద్రప్రసాద్
ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... వైయస్ జగన్మోహన్
రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలన్న లక్ష్యంతో ప్రతి ఒక్కరూ వైయస్సార్
కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయాలని సూచించారు. అనంతరం వారికి పార్టీ కండువా కప్పి
పార్టీలోకి ఆహ్వానించారు.