జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
వైయస్సార్సీపీలో చేరిన 11వ వార్డు ప్రజలు
19 Oct 2016 4:56 PM
కర్నూలు: ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉన్నారని కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ఖాన్ అన్నారు. 11వ వార్డులోని ఎర్రబురుజు వీధికి చెందిన కుమార్, జేమ్స్, తిలక్, హనుమంతు, మహేష్తో పాటు మరో 50 మంది స్థానికులు హఫీజ్ఖాన్ సమక్షంలో వైయస్సార్సీపీలో చేరారు. ఆయన వారికి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు పి.జి.నరసింహులు యాదవ్, పార్టీ నాయకులు డి.కె.రాజశేఖర్, సురేష్తో పాటు ప్రసాద్, కృష్ణబాబు, నవీన్, తిరుపాల్ బాస్కర్ తదితరులు పాల్గొన్నారు.