మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
01 Mar 2016 4:31 PM
హైదరాబాద్ః వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొత్త నియామకాలు జరిగాయి. వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు..వివిధ జిల్లాలకు చెందిన నేతలను ఆయా పదవులలో నియమించారు.
నెల్లూరు జిల్లాకు చెందిన కామెపల్లి వెంకటరత్నం రాష్ట్ర సెక్రటరీగా, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సాగి దుర్గాప్రసాద్ రాజు రాష్ట్ర జనరల్ సెక్రటరీగా, గుంటూరుకు చెందిన పార్టీ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి విజయవాడ నగర అడిషనల్ అబ్జర్వర్ గా నియమితులయ్యారు.