మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
వైయస్సార్సీపీలో నియామకాలు
19 Sep 2016 3:41 PM
హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పలువురికి నూతన పదవులు వరించాయి. పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కృష్ణా జిల్లాకు చెందిన డాక్టర్ మొండితోక అరుణకుమార్ను రాష్ట్ర అధికార ప్రతినిధిగా, షేక్ గౌస్ మొహిద్దీన్ను విజయవాడ నగర మైనార్టీ సెల్ అధ్యక్షులుగా నియమించారు. అదే విధంగా పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వలవల మల్లికార్జునరావు (బాజ్జి)ని అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులుగా నియమించారు. ఈమేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది.