రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
తెలంగాణ రాష్ట్ర కమిటీలో నూతన నియామకాలు
13 Mar 2017 6:20 PM
హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర కమిటీలో పలు నూతన నియామకాలు చేపట్టారు. రాష్ట్రంలోని 23 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలను సోమవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి ప్రకటించారు. 23 మంది అసెంబ్లీ కో-ఆర్డినేటర్లను, పది జిల్లాలకు ఇన్చార్జీలు, ఐదు జిల్లాలకు పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర పార్టీలో పలువురు కార్యదర్శులు, అధికార ప్రతినిధులను నియమించినట్లు గట్టు శ్రీకాంత్రెడ్డి తెలిపారు.
శాసనసభ నియోజకవర్గ సమన్వయకర్తలుగా..
డాక్టర్ గట్టు శ్రీకాంత్రెడ్డి (హుజుర్నగర్), జి.శ్రీధర్రెడ్డి (సంగారెడ్డి), మందడి సరోజ్రెడ్డి(దేవరకద్ర), డాక్టర్ నగేష్ (కరీంనగర్), అప్పం కిషన్ (భూపాలపల్లి), బీస మరియమ్మ (జడ్చర్ల), జెట్టి రాజశేఖర్ (అలంపూర్), ఇరుగు సునీల్కుమార్ (నకిరేకల్), సంగాల ఇర్మియా (వర్థన్నపేట), నాయుడు ప్రకాష్ (నిజామాబాద్), బి.అనిల్కుమార్ (ఆదిలాబాద్), వి.సతీష్ (మంచిర్యాల), బి.సంజీవరావు (ఆంథోల్), జి.రాంభూపాల్రెడ్డి (కొల్లాపూర్), ఎం.భగవంతురెడ్డి (నాగర్కర్నూలు), ఎం.విష్ణువర్థన్రెడ్డి (వనపర్తి), నాడెం శాంతికుమార్ (నర్సన్నపేట్), లక్కినేని సుధీర్బాబు (ఖమ్మం), బొబ్బిలి సుధాకరరెడ్డి (షాద్నగర్), సెగ్గం రాజేశ్ (మంథని), వెల్లాల రామ్మోహన్ (సనత్నగర్), కొండా రాఘవరెడ్డి (రాజేంద్రనగర్), డా.ప్రఫుల్లారెడ్డి (జూబ్లీహిల్స్).
జిల్లా ఇన్చార్జ్లు
తెలంగాణ రాష్ట్రంలోని ఆయా జిల్లాలకు ఇన్చార్జీలుగా నియమించారు. జెన్నారెడ్డి మహేందర్రెడ్డి (నల్లగొండ), మతిన్ ముజాదుద్దీన్ (మహబూబ్నగర్), కె.శివకుమార్ (రంగారెడ్డి), జి.రాంభూపాల్రెడ్డి (హైదరాబాద్), కొండా రాఘవరెడ్డి (నిజామాబాద్), నర్ర భిక్షపతి (ఆదిలాబాద్), బి.శ్రీనివాసరావు (కరీంనగర్), వేముల శేఖర్రెడ్డి (వరంగల్), డాక్టర్ ప్రఫుల్లారెడ్డి (ఖమ్మం), వెల్లాల రామ్మోహన్ (మెదక్).
జిల్లా అధ్యక్షులు
మునగాల కళ్యాణిరాజ్ (జనగాం), బి.సంజీవరావు (మెదక్), కొళ్ల యాదయ్య (వికారాబాద్), అతిక్ రెహామాన్ (గద్వాల), వొడ్లోజు వెంకటేష్ (యాదాద్రి).
రాష్ట్ర కార్యదర్శులు..
పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా జెట్టి రాజశేఖర్, ఇ. అవినాష్గౌడ్, సంయుక్త కార్యదర్శిగా డి.వేణుమాధవ్రావు, అధికార ప్రతినిధులుగా జె.మహేందర్రెడ్డి, మతిన్ ముజాదుద్దీన్, జి.రాంభూపాల్రెడ్డి, నర్ర భిక్షపతిలను నియమించారు.
అధికార ప్రతినిధులు
పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా జే మహేందర్ రెడ్డి, మతిన్ముజాదుద్దీన్, జీ రాంభూపాల్ రెడ్డి, నర్ర భిక్షపతిలను నియమించారు.