సీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేనబాబు, పవన్, షర్మిలపై ఈసీకి ఫిర్యాదునవరత్నాల పథకాలపై ఎల్లో బ్యాచ్ విష ప్రచారం
ప్రజల ముఖాల్లో చిరునవ్వుల కోసమే నవరత్నాలు
23 May 2018 5:43 PM
పశ్చిమ గోదావరి : ప్రజా సంకల్ప
యాత్రలో భాగంగా గణపవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలోఉంగుటూరు నియోజకవర్గ సమన్వయ కర్త వాసుబాబు మాట్లాడారు. ఎందరో
వర్గాలు, కులాలను కలుసుకుంటూ వైయస్ జగన్ ఇప్పటికే 2100 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఇక్కడికి వచ్చారన్నారు. వైయస్ జగన్
పడుతున్న శ్రమను చూసి గర్వపడుతున్నారని చెప్పారు. ప్రజల ముఖాల్లో చిరునవ్వులు
చూసేందుకు నవరత్నాలు ప్రకటించారన్నారు. మన ప్రాంతంలో వ్యవసాయమే ప్రధాన
ఆధారమన్నారు. అయితే టీడీపీ పాలనలో రైతులకు ఎలాంటి సాయం అందడం లేదన్నారు. సాగునీరు, తాగునీటికి తీవ్ర
ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇక్కడి నీటిని చంద్రబాబు వేరే ప్రాంతాలకు
తరలించుకుపోతున్నారన్నారు.