రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
ప్రతి ఇంటికి నవరత్నాలు
15 Sep 2017 6:17 PM
ఖాజీపేట: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి పార్టీలకతీతంగా ప్రతి కుటుంభానికి సంక్షేమ ఫలాలు అందించారని, ఆయన బాటలోనే వైయస్ జగన్ మోహన్ రెడ్డి కూడా నవరత్నాలు వంటి పథకాలను అందిస్తారని బి.కొత్తపల్లె మాజీ సర్పంచ్ నాగిరెడ్డి అన్నారు. వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమాన్ని నాగిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైయస్ జగన్ పిలుపు మేరకు సుమారు 50కుటుంబాలను కలిశామన్నారు. ప్రతి ఇంటిలో కూడా నవరత్నాల గురించి చెప్పామని, చంద్రబాబు పాలనకు మార్కులు వేయించామన్నారు. ఏ ఇంటికి వెళ్లినా ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పార్టీ బూత్ కమిటీ నాయకులు ఆర్.శ్రీనివాసులరెడ్డి సుధాకర్రెడ్డి ఎల్లయ్య చంద్రశేఖర్రెడ్డి జెసీ చంద్ర పాల్గొన్నారు.