‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
నవరత్నాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎస్.శివప్రకాష్ రాజు
07 Sep 2017 7:26 PM
పాలసముద్రం:
వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలు పథకాలతో ప్రజలు జీవితాల్లో వెలుగు వస్తుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎస్.శివప్రకాష్ రాజు అన్నారు. గురువారం రాచపాల్యం పార్టీ కార్యకర్తలతో కలసి ఇంటింటికి తిరిగి నవరత్నాల వల్ల ప్రయోజనాల కరపత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్ఆ ర్ రైతు భరోసాతో సన్న, చిన్నకారు రైతు కుటుంబాలకు రూ 50 వేలు రైతులకు అదింస్తారని, రాష్ట్రంలో మొత్తం 76.21 లక్షల రైతు కుటుంబాలతో 86 శాతం కుటుంబాలకు ఈ పథకం లాభం చేకూర్చుతుంది. టీడీపీ మూడున్నడేళ్ల పాలనలో ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు అనేక మార్లు వాచ్చరు తప్పితే జిల్లాకు చేసింది మాత్రం శూన్యం. నందాల ఉన్న ఎన్నికల్లో గెలుపై విర్రవీగుతున్న బాబు రూ 150 కోట్లు ఖర్చు పెట్టి ఓటర్లను బెదిరించి ఓట్లు వేసుకుని గెలుపొందడం ఒక గెలుపా అని విమర్శించారు. 2019 ఎన్నికల్లో అదే నందాల్లో టీడీపీ గెలుస్తారా గెలవదు, వైయస్ఆర్ సీపీ గెలుపు ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సుబ్రమణ్యరెడ్డి, ఉపాధ్యక్షులు అన్భ్లగన్, పద్మనాధనాయులు, యూత్ అధ్యక్షుడు దనంజయులు, నాయకులు మురళి, ఇళయరాజ్ తదితర పార్టీ నాయకలు పాల్గొన్నారు.