వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ఇసుక దోపిడీపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అసహనం
04 Dec 2015 3:20 PM
ఏపీః
రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతున్న ఇసుక దందాపై నేషనల్ గ్రీన్
ట్రిబ్యునల్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అక్రమార్జన కోసం అడ్డగోలుగా ఇసుక
అక్రమ తవ్వకాలు జరపడంపై ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. ఇసుక తవ్వకాల
వలన పర్యావరణ సమతుల్యత దెబ్బతిని, భవిష్యత్ తరాలకు తీవ్ర నష్టం
వాటిల్లుతుందని పేర్కొంది.
రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతున్న ఇసుక దందాపై నేషనల్ గ్రీన్
ట్రిబ్యునల్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అక్రమార్జన కోసం అడ్డగోలుగా ఇసుక
అక్రమ తవ్వకాలు జరపడంపై ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. ఇసుక తవ్వకాల
వలన పర్యావరణ సమతుల్యత దెబ్బతిని, భవిష్యత్ తరాలకు తీవ్ర నష్టం
వాటిల్లుతుందని పేర్కొంది.
అక్రమ ఇసుక తవ్వకాల
వలన భూ గర్భ జాలాలు అడుగంటుతాయని తెలిపిన ట్రిబ్యునల్... రాష్ట్ర
ప్రభుత్వాలు ఇసుక తవ్వకాల విషయంలో స్పష్టమైన విధానాలు పాటించాలని
సూచించింది. ఇసుక దోపిడిని అడ్డుకున్న కృష్ణా జిల్లా ముసునూరు ఎమ్మార్వో
వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి చేసిన ఘటనను ఈ సందర్భంగా పిటీషనర్ ఎన్
జీటీ దృష్టికి తీసుకెళ్లారు.
వలన భూ గర్భ జాలాలు అడుగంటుతాయని తెలిపిన ట్రిబ్యునల్... రాష్ట్ర
ప్రభుత్వాలు ఇసుక తవ్వకాల విషయంలో స్పష్టమైన విధానాలు పాటించాలని
సూచించింది. ఇసుక దోపిడిని అడ్డుకున్న కృష్ణా జిల్లా ముసునూరు ఎమ్మార్వో
వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి చేసిన ఘటనను ఈ సందర్భంగా పిటీషనర్ ఎన్
జీటీ దృష్టికి తీసుకెళ్లారు.