కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
నాంపల్లి కోర్టుకు ఎమ్మెల్యే ఆర్కే వాంగ్మూలం
01 Aug 2017 12:59 PM
హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్రెడ్డి పరువుకు భంగం కలిగించే విధంగా వార్తలు రాసిన ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పరువు నష్టం కేసు వేశారు. ఈ మేరకు నాంపల్లి కోర్టుకు ఎమ్మెల్యే ఆర్కే వాంగ్మూలం ఇచ్చారు. అసత్యపు కథనాలు ప్రచురించిన ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో పాటు మరో ఆరుగురిపై ఆర్కే కేసు వేశారు.