మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
టీడీపీ పేరు మారిస్తే మేలు
06 Mar 2016 5:05 PM
నెల్లూరు: తెలుగుదేశం పార్టీ పేరుని వలసల పార్టీ గా మార్చుకొంటే మేలని వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విమర్శించారు. అధికార పార్టీ నేతలు ఎన్టీఆర్ ఆశయాలను తుంగలో తొక్కారని ఆయన అన్నారు. విపక్ష పార్టీల ఎమ్మెల్యేలను అవినీతి డబ్బుతో ప్రలోభపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇటువంటి చర్యల్ని అంతా గమనిస్తున్నారని ఆయన అన్నారు