కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
దివంగత వైఎస్సార్ హయంలోనే రైతులకు స్వాంతన
13 Mar 2016 6:05 PM
నెల్లూరు : దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రైతులు సుభిక్షంగా ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. ప్రసన్నకుమార్రెడ్డి తెలిపారు. ఆదివారం నెల్లూరులో విలేకర్లతో మాట్లాడుతూ.... ప్రస్తుతం రెండో పంటకు నీరు విడుదల చేసేందుకు చంద్రబాబు సర్కార్ మీనమేషాలు లెక్కిస్తున్నారని ఎద్దేవా చేశారు. పండిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అవస్థలు పడుతున్నారని చెప్పారు. రైతు పండించిన పంటను కోనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ప్రసన్నకుమార్రెడ్డి డిమాండ్ చేశారు.