మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
మోడీ చంద్రబాబును విశ్వసించడం లేదు
01 Mar 2016 5:45 PM
నెల్లూరుః కేంద్ర నిధులు తీసుకురావడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని వైఎస్సార్సీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబును మోదీ విశ్వసించడం లేదని చెప్పారు. కేంద్ర పథకాలను తన పథకాలుగా చంద్రబాబు ప్రచారం చేసుకోవడం వల్లే...రాష్ట్రానికి కేంద్ర నిధులు రావడం లేదన్నారు. కేంద్ర బడ్జెట్ పై యనమల అసంతృప్తి వ్యక్తం చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు.