రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
టీడీపీ ప్రభుత్వంలో ఎలాంటి సహకారం లేదు
30 Jan 2018 5:35 PM
నెల్లూరు: టీడీపీ ప్రభుత్వం నుంచి చేనేతలకు ఎలాంటి సహకారం లేదని, గిట్టుబాటు ధర లేదని చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వరరావు విమర్శించారు. కలిచేడు సదస్సులో ఆయన మాట్లాడుతూ.. గతంలో హెల్త్ కార్డులు ఇచ్చే వారని, ఇప్పుడు ఇవ్వడం లేదన్నారు. చేనేతలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ఉచిత కరెంటు ఇవ్వాలని ఆయన కోరారు. అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని, వర్క్షెడ్ ఏర్పాటు చేయాలని, గతంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి సబ్సిడీ ఇచ్చేవారని, మీరు ముఖ్యమంత్రి అయిన తరువాత సబ్సిడీ ఇవ్వాలని కోరారు. మేమంతా మీకు అండదండగా ఉంటామని వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.