చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
వైయస్సార్సీపీలో చేరిన నాయుడుపేట తమ్ముళ్లు
20 Feb 2017 1:01 PM
నెల్లూరుః వైయస్సార్సీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ నాయకత్వానికి ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారు. నాయుడుపేట మండలం బిరడవాడకు చెందిన టీడీపీ నీటి సంఘం నాయకుడు పి. కోటేశ్వరరావు, వార్డు మెంబర్స్ బాలాజి, మల్లికార్జున్ , కాటం సుబ్బయ్య,ఎం. సుబ్బయ్య తదితరులు ఎమ్మెల్యే సంజీవయ్య సమక్షంలో వైయస్సార్సీపీలో చేరారు. వీరందరికి ఎమ్మెల్యే సంజీవయ్య కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.