బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
నేడు పులివెందులకు విజయమ్మ
22 May 2013 10:27 AM
పులివెందుల, 22 మే 2013:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే అయిన శ్రీమతి వైయస్ విజయమ్మ బుధవారం పులివెందులలో పర్యటించనున్నారు. ఆమె హైదరాబాద్ నుంచి నేరుగా పులివెందుల చేరుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు వేంపల్లెలో తాగునీటి పథక ప్రారంభోత్సవ కార్యక్రమంలో విజయమ్మ పాల్గొంటారు. అనంతరం చక్రాయపేట మండలంలోని కె.రాజుపల్లెలో తాగునీటి సమస్య తీర్చనున్న పథకాన్ని ప్రారంభిస్తారు. ఈనెల 23న దివంగత వైయస్ రాజారెడ్డి వర్ధంతి కార్యక్రమాలలో విజయమ్మ పాల్గొంటారు.