పులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసా
నాలుగోరోజుకు చేరిన వైఎస్ఆర్ సీపీ దీక్ష
05 Apr 2013 10:45 AM
హైదరాబాద్, 05 ఏప్రిల్ 2013: విద్యుత్తు
చార్జీల పెంపునకు నిరసనగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన
'కరెంటు సత్యాగ్రహం' శుక్రవారం నాటికి నాలుగో రోజుకు చేరింది. దీక్షలో పాల్గొన్న పలువురి నేతల
ఆరోగ్యం క్షీణించింది. దీక్షలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వైద్యులు శుక్రవారం ఉదయం వైద్య పరీక్షలు చేశారు. కొందరు నేతలు నీరసంగా కనిపించగా,
రక్తపోటులో హెచ్చు తగ్గులు నమోదయ్యాయి. మరికొందరిలో చక్కెర స్థాయి
ఆందోళనకరస్థాయిలో పడిపోయిందని వైద్యులు వెల్లడించారు. ఆసుపత్రికి
తరలిస్తామని పోలీసులు చెప్పినా ఎమ్మెల్యేలు నిరాకరించి దీక్ష
కొనసాగిస్తున్నారు.
చార్జీల పెంపునకు నిరసనగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన
'కరెంటు సత్యాగ్రహం' శుక్రవారం నాటికి నాలుగో రోజుకు చేరింది. దీక్షలో పాల్గొన్న పలువురి నేతల
ఆరోగ్యం క్షీణించింది. దీక్షలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వైద్యులు శుక్రవారం ఉదయం వైద్య పరీక్షలు చేశారు. కొందరు నేతలు నీరసంగా కనిపించగా,
రక్తపోటులో హెచ్చు తగ్గులు నమోదయ్యాయి. మరికొందరిలో చక్కెర స్థాయి
ఆందోళనకరస్థాయిలో పడిపోయిందని వైద్యులు వెల్లడించారు. ఆసుపత్రికి
తరలిస్తామని పోలీసులు చెప్పినా ఎమ్మెల్యేలు నిరాకరించి దీక్ష
కొనసాగిస్తున్నారు.